పాముకాటుకు వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-08-12T05:43:22+05:30
మాక్లూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మాదాపూర్ శి వారులో బుధవారం అర్ధరాత్రి పాముకాటుకు ప్రియతమ్(55) మృతి చెం దినట్టు ఎస్సై యాదిరిగౌడ్ తెలిపారు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన వాడిగా గుర్తించామన్నారు. ఉపాధి నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం మాదా పూర్ గ్రామంలోని కంకర మిషన్లో పని చేస్తున్నారన్నారు. పాము కాటు వేయడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్తు ఎస్సై వివరించారు.
మాక్లూర్, ఆగస్టు11: మాక్లూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మాదాపూర్ శి వారులో బుధవారం అర్ధరాత్రి పాముకాటుకు ప్రియతమ్(55) మృతి చెం దినట్టు ఎస్సై యాదిరిగౌడ్ తెలిపారు. మృతుడు ఉత్తరప్రదేశ్కు చెందిన వాడిగా గుర్తించామన్నారు. ఉపాధి నిమిత్తం ఎనిమిదేళ్ల క్రితం మాదా పూర్ గ్రామంలోని కంకర మిషన్లో పని చేస్తున్నారన్నారు. పాము కాటు వేయడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్తు ఎస్సై వివరించారు.
Updated Date - 2022-08-12T05:43:22+05:30 IST