ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-08-31T05:43:08+05:30

బోధన్‌లోని రాకాసిపేట్‌లో కరెంట్‌ స్తంభంపై విద్యుత్‌ మరమ్మతుల నిమిత్తం ఎక్కిన మున్సిపల్‌ కాంట్రాక్టు లైన్‌మెన్‌ సంతోష్‌ (25) స్తంభంపైనే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు సంతోష్‌ వర్ని మండలం సైదాపూర్‌ తం డా గ్రామానికి చెందిన వాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోధన్‌ రూరల్‌, ఆగస్టు 30: బోధన్‌లోని రాకాసిపేట్‌లో కరెంట్‌ స్తంభంపై విద్యుత్‌ మరమ్మతుల నిమిత్తం ఎక్కిన మున్సిపల్‌ కాంట్రాక్టు లైన్‌మెన్‌ సంతోష్‌ (25) స్తంభంపైనే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు సంతోష్‌ వర్ని మండలం సైదాపూర్‌ తం డా గ్రామానికి చెందిన వాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. విద్యుత్‌ మరమ్మతుల నిమిత్తం ఎల్‌సీ తీసుకుని స్తంభం ఎక్కాడని, పనులు పూర్తి కాకముందే కరెంట్‌ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని అన్నారు. ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం, ట్రాన్స్‌కో అధికారులు ఆదుకోవాలని బోధన్‌ ఆసుపత్రి ఎదుట మృతదేహం మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతునికి ఎనిమిది నెలల క్రితం వివాహామైందని, భార్య గర్భవతి అని, కుటుంబాన్నిఆదుకునేది ఎవరని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ ని సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-08-31T05:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising