ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamareddy: నీటి ట్యాంక్‌లో పడి ఇంటర్ విద్యార్థిని మృతి

ABN, First Publish Date - 2022-03-04T16:31:14+05:30

జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని నీటి ట్యాంక్‌లో పడి మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని నీటి ట్యాంక్‌లో పడి మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థి నిజాం సాగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చెందిన శిరీషగా తెలుస్తోంది. అయితే విద్యార్థిని ప్రమాదవశాత్తూ నీటి ట్యాంక్‌లో పడిందా లేక... లేదా ఇతర కారణంతో జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-03-04T16:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising