Kamareddy: నీటి ట్యాంక్లో పడి ఇంటర్ విద్యార్థిని మృతి
ABN, First Publish Date - 2022-03-04T16:31:14+05:30
జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని నీటి ట్యాంక్లో పడి మృతి చెందింది.
కామారెడ్డి: జిల్లాలోని మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని నీటి ట్యాంక్లో పడి మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థి నిజాం సాగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చెందిన శిరీషగా తెలుస్తోంది. అయితే విద్యార్థిని ప్రమాదవశాత్తూ నీటి ట్యాంక్లో పడిందా లేక... లేదా ఇతర కారణంతో జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Updated Date - 2022-03-04T16:31:14+05:30 IST