ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డిలో రుణం పేరిట సైబర్ మోసం

ABN, First Publish Date - 2022-01-05T15:48:48+05:30

జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని నమించి మోసానికి పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని నమించి మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా సదాశివనగర్ మండలం కుప్రియాల్  గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి  6 లక్షలు రుణం, 40 పైసలు వడ్డీకే మంజూరు అయిందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నిజమని నమ్మిన బాధితుడు... ట్యాక్స్, జీఎస్టీ పేరిట ముందస్తుగా ఫోన్ పే ద్వారా రూ.62,000, వివిధ రుసుముల పేరిట రూ.1,73,000 చెల్లించాడు. ఆపై రుణం డబ్బుల కొరకు ఫోన్ చేయగా స్విచాఫ్ రావడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. సైబర్ మోసంపై వెంటనే సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-01-05T15:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising