ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30న టీయూలో సైబర్‌ నేరాలపై సదస్సు

ABN, First Publish Date - 2022-01-29T05:52:18+05:30

టీయూలో మహిళ విభాగం ఆధ్వర్యంలో షీ టీం నిజామాబాద్‌ సౌజన్యంతో ఈ నెల 30న సాయంత్రం 4గంటలకు సైబర్‌ నేరాలు, మహిళా సంరక్షణపై అవగహణ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ అపర్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, జనవరి 28: టీయూలో మహిళ విభాగం ఆధ్వర్యంలో షీ టీం నిజామాబాద్‌ సౌజన్యంతో ఈ నెల 30న సాయంత్రం 4గంటలకు సైబర్‌ నేరాలు, మహిళా సంరక్షణపై అవగహణ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ అపర్ణ తెలిపారు. షీం టీం మహిళ కానిస్టేబుల్‌ రేఖ రాణి, హరిత రాణి, వర్చువల్‌ వేదికగా ఆన్‌లైన్‌లో హాజరై విద్యార్థులకు అవగహన కల్పిస్తారన్నారు. సైబర్‌ నేరాలపై జాగ్రత్త వహించాలన్నారు.

Updated Date - 2022-01-29T05:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising