ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

ABN, First Publish Date - 2022-05-17T06:15:12+05:30

నగరంలోని 4వ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గల బో ర్గాంకు చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తికి రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షల 75వేలు తీసుకుని మోసం చేశాడని బాధితుడి భార్య తాటికోల మనోరమ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ తెలిపారు. 2018 సెప్టెంబరులో తన భర్త ప్రవీణ్‌కుమార్‌ వద్ద టీ.శివ, వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తులు ఉద్యో గం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారన్నారు. ఇంత వరకు ఉద్యోగం రాలేదని, డబ్బులు కూడా ఇవ్వడంలేదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, మే 16: నగరంలోని 4వ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గల బో ర్గాంకు చెందిన ప్రవీణ్‌ అనే వ్యక్తికి రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.5లక్షల 75వేలు తీసుకుని మోసం చేశాడని బాధితుడి భార్య తాటికోల మనోరమ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ తెలిపారు.  2018 సెప్టెంబరులో తన భర్త ప్రవీణ్‌కుమార్‌ వద్ద టీ.శివ, వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తులు ఉద్యో గం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారన్నారు. ఇంత వరకు ఉద్యోగం రాలేదని, డబ్బులు కూడా ఇవ్వడంలేదని చెప్పారు. 

Updated Date - 2022-05-17T06:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising