ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ కాలువలో మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2022-08-18T05:02:51+05:30

మండల కేంద్ర సమీపంలోని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో బుధవారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించగా మృతురాలు కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ గ్రామానికి చెందిన సంపంగి నాగమణి (42)గా గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. మతిస్థిమితం సరిగ్గా లేక ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి మృతురాలు నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో దూకినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ని, ఆగస్టు 17: మండల కేంద్ర సమీపంలోని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో బుధవారం మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించగా మృతురాలు కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ గ్రామానికి చెందిన సంపంగి నాగమణి (42)గా గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. మతిస్థిమితం సరిగ్గా లేక ఈనెల 13న ఇంటి నుంచి వెళ్లి మృతురాలు నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో దూకినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాస్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. 

Updated Date - 2022-08-18T05:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising