ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-05-18T05:33:20+05:30

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీకాంత్‌ సూచించారు. మంగళవారం కలిగోట్‌ గ్రామంలో సైబర్‌ నే రాలపై, సీసీ కెమెరాల పనితీరుపై పోలీసులు అవగాహన కల్పించారు. అ నంతరం జరిగిన సమావేశంలో ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఈ మధ్య సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయని, సైబర్‌ నేరస్థుల చేతిలో కలిగోట్‌ గ్రా మానికి చెందిన ఓ మహిళ మోసపోయిందని, ఈ సైబర్‌ నేరాలు, దొం గతనాల నివారణపై మత్తుపదార్థాలను యువత, ప్రజలు వాడవద్దని సూ చిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చేతనరెడ్డి, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ జయ, వీడీసీసభ్యులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జక్రాన్‌పల్లి, మే17: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీకాంత్‌ సూచించారు. మంగళవారం కలిగోట్‌ గ్రామంలో సైబర్‌ నే రాలపై, సీసీ కెమెరాల పనితీరుపై పోలీసులు అవగాహన కల్పించారు. అ నంతరం జరిగిన సమావేశంలో ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఈ మధ్య సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయని, సైబర్‌ నేరస్థుల చేతిలో కలిగోట్‌ గ్రా మానికి చెందిన ఓ మహిళ మోసపోయిందని, ఈ సైబర్‌ నేరాలు, దొం గతనాల నివారణపై మత్తుపదార్థాలను యువత, ప్రజలు వాడవద్దని సూ చిస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చేతనరెడ్డి, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ జయ, వీడీసీసభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:33:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising