ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి

ABN, First Publish Date - 2022-05-17T06:14:46+05:30

మండలంలోని యంచ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి 55 ఏళ్ల గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందిందని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ మహబూబ్‌ తెలిపారు. మృతురాలి వద్ద మహారాష్ట్రలోని ముథ్కేడ్‌లో ఉన్న ఓ జ్యువెల్లరీ దుకాణంకు చెందిన రసీదు లభించిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, మే 16: మండలంలోని యంచ రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి 55 ఏళ్ల గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మృతి చెందిందని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ మహబూబ్‌ తెలిపారు. మృతురాలి వద్ద మహారాష్ట్రలోని ముథ్కేడ్‌లో ఉన్న ఓ జ్యువెల్లరీ దుకాణంకు చెందిన రసీదు లభించిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. 

Updated Date - 2022-05-17T06:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising