ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్య కేసులో నిందితుడికి పదేళ్ల శిక్ష

ABN, First Publish Date - 2022-08-25T06:07:18+05:30

హసాకొత్తూర్‌ గ్రామంలోని మారుతినగర్‌ కాలనీకి చెం దిన ఇరుగుదండ్ల రాములు (45)ను హత్య చేసిన జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేట గ్రామానికి చెందిన బోదాసురాజ్యంకు విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జడ్జి సునీత కుంచాల పదేళ్ల శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. 2020 మే 2న మారుతి నగర్‌ కాలనీకి చెందిన రాములుతో బోదాసు రాజ్య గొడవకు దిగి కర్రలతో కొట్టుకున్నారని తెలిపారు. రాములు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. రాములు కొడుకు సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌లీగల్‌/కమ్మర్‌పల్లి, ఆగస్టు 24: హసాకొత్తూర్‌ గ్రామంలోని మారుతినగర్‌ కాలనీకి చెం దిన ఇరుగుదండ్ల రాములు (45)ను హత్య చేసిన జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం దూంపేట గ్రామానికి చెందిన బోదాసురాజ్యంకు విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జడ్జి సునీత కుంచాల పదేళ్ల శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. 2020 మే 2న మారుతి నగర్‌ కాలనీకి చెందిన రాములుతో బోదాసు రాజ్య గొడవకు దిగి కర్రలతో కొట్టుకున్నారని తెలిపారు. రాములు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెప్పారు. రాములు కొడుకు సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు తెలిపారు. 


Updated Date - 2022-08-25T06:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising