ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వ్యక్తి హత్య

ABN, First Publish Date - 2022-01-23T23:56:05+05:30

నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ వాగు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని సుమారు 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి శవాన్ని వదిలేసిన ఘటన ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్‌ వాగు  బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని సుమారు 45 ఏళ్ల వ్యక్తిని హత్య చేసి శవాన్ని వదిలేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఉదయం వేళ అటుగా వెళ్తున్న స్థానికులకు కనకాపూర్‌ వాగులో శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని పరిశీలించారు. తలపై బలమైన గాయం ఉన్న కారణంగా ఇతర ప్రాంతంలో హత్య చేసి శవాన్ని బ్రిడ్జిపై నుంచి పడేసినట్లు భావిస్తున్నారు. శవానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-01-23T23:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising