ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్‌: సత్యవతి

ABN, First Publish Date - 2022-09-19T09:13:40+05:30

రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్‌ ఒక ఆరాధ్య దైవంగా మారారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్‌ ఒక ఆరాధ్య దైవంగా మారారని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. బంజారాలు, ఆదివాసీలపైన వరాల జల్లు కురిపించిన ఆయనకు తాము జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో పాటు 10ు రిజర్వేషన్‌, గిరిజన బంధు, పోడు భూములకు వ్యవసాయ హక్కులు కల్పిస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు బతకొద్దన్న విధంగా వ్యవహరిస్తున్న బీజేపీతో దేశానికి ముప్పు పొంచి ఉందని ఆమె ఆరోపించారు.  

Updated Date - 2022-09-19T09:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising