ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: హిందూస్ కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఒకరు మృతి

ABN, First Publish Date - 2022-09-01T15:24:43+05:30

జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు హిందీస్ కంపెనీలో గత నెల 24న జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు హిందీస్ కంపెనీలో గత నెల 24న జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ జార్ఖండ్‌కు చెందిన బల్దేవ్ అనే కార్మికుడు మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురు కార్మికులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే లక్ష్మారెడ్డి అనే బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత నెల కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఏడుగురు కార్మికులు గాయపడ్డ విషయం తెలిసిందే.

Updated Date - 2022-09-01T15:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising