ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: పిచ్చికుక్కల స్వైర వివారం...30 గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2022-03-22T17:43:42+05:30

జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రా౦పల్లి గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రా౦పల్లి గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో పర్వతాలు అనే రైతుకు చెందిన 30 గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-03-22T17:43:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising