ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagondaలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

ABN, First Publish Date - 2022-05-31T13:24:21+05:30

జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో అద్దంకి-నార్కట్ పల్లి హైవేపై వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదారాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి గల ముఖ్య కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-31T13:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising