ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: బాలాలయంలో నిత్యకళ్యాణం, సుదర్శన హోమం నిలిపివేత

ABN, First Publish Date - 2022-03-17T13:51:57+05:30

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో నేటి నుండి నిత్య కళ్యాణం, సుదర్శన హోమం, స్వామి వారి జోడు సేవలు నిలిపివేయనున్నట్లు ఈవో గీత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి బాలాలయంలో నేటి నుండి నిత్య కళ్యాణం, సుదర్శన హోమం, స్వామి వారి జోడు సేవలు నిలిపివేయనున్నట్లు ఈవో గీత తెలిపారు. ఈ నెల 21 నుండి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండాత్మక యాగం నిర్వహణ కారణంగా ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఆర్జిత సేవలు పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయంలో భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో గీత పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-17T13:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising