ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ మహిళ మృతి

ABN, First Publish Date - 2022-06-27T06:50:13+05:30

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు.

మృతదేహం వద్ద మృతురాలి బంధువుల రోదనలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆస్పత్రి ఎదుట మృతదేహంతో బంధువుల ధర్నా 

నల్లగొండ, జూన 26: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆదివారం రా త్రి చోటుచేసుకుంది. కనగల్‌ మండలం తే లకంటిగూడెం గ్రామానికి చెందిన నీలమ్మ అనే 7 నెలల గర్భిణీ పట్టణంలోని నవ్య ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చే రింది. రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందినట్లు సమాచారం. ఆస్పత్రి వైద్యు ల నిర్లక్ష్యం వల్లే వైద్యం వికటించి నీల మ్మ మృతి చెందిందని, బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవలు జరగకుండా చూశారు. ఆ స్పత్రి యాజమాన్యం మాత్రం వైద్యం బాగానే అందించామని, తమ వైద్యంలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-27T06:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising