ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడదెబ్బకు మహిళ మృతి

ABN, First Publish Date - 2022-05-18T06:58:14+05:30

హుజూర్‌నగర్‌లో పండ్ల వ్యాపారి ఫాతిమా (56) వడదెబ్బతో మంగళవారం మృతిచెందింది. పట్టణంలోని ఇందిరా సెంటరులో పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న ఆమె వారంరోజుల క్రితం వడదెబ్బకు గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌, మే 17: హుజూర్‌నగర్‌లో పండ్ల వ్యాపారి ఫాతిమా (56) వడదెబ్బతో మంగళవారం మృతిచెందింది. పట్టణంలోని ఇందిరా సెంటరులో పండ్ల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న ఆమె వారంరోజుల క్రితం వడదెబ్బకు గురైంది. అప్పటినుంచి ఇంట్లోనే చికిత్స పొందుతున్న ఫాతిమా మంగళవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.



Updated Date - 2022-05-18T06:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising