ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో మూడు గేదెలు మృతి

ABN, First Publish Date - 2022-08-11T06:04:32+05:30

మండలంలోని దాచారం గ్రామంలో విద్యుదాఘాతంతో మహిళా రైతు జొర్క జానకమ్మకు చెందిన మూడు గేదెలు బుధవారం మృతి చెందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), ఆగస్టు 10: మండలంలోని దాచారం గ్రామంలో విద్యుదాఘాతంతో మహిళా రైతు  జొర్క జానకమ్మకు చెందిన మూడు గేదెలు బుధవారం మృతి చెందాయి.  గ్రామంలో చెందిన రైతు  బస్వరాజు వీరయ్య తన వ్యవసాయ బోర్‌ మోటార్‌ కోసం విద్యుత్‌ తీగలను కర్రకు వేలాడదీశాడు.  గేదెలు వెళ్లిన సమయంలో  కర్ర విరిగి  విద్యుత్‌ తీగలు కింద పడి మూడు గేదెల కాళ్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. మృతి చెందిన గేదెల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని తనన ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు జానకమ్మ కోరారు. 



Updated Date - 2022-08-11T06:04:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising