ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మునుగోడును పట్టించుకోని గత పాలకులు

ABN, First Publish Date - 2022-08-20T06:27:53+05:30

కాంగ్రెస్‌, బీజేపీ పాలకులు మును గోడును పట్టించుకోలేదని, తమ హయాంలోనే అభివృద్ధి చెందుతోందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి 

మర్రిగూడ, చండూరు, ఆగస్టు 19: కాంగ్రెస్‌, బీజేపీ పాలకులు మును గోడును పట్టించుకోలేదని, తమ హయాంలోనే అభివృద్ధి చెందుతోందని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నాంపల్లి మండలంలోని పసునూరు గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా చండూరులో కార్యక ర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసమే బీ జేపీతో రాజగోపాల్‌ జతకట్టి రాజీనామా చేశాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ వ ల్లే నియోజకవర్గం ఫ్లోరైడ్‌ నుంచి  విముక్తి పొందిదన్నారు. అంతకుముందు ప సునూరు, చామలపల్లి, రంగ్యాతండాలోని పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ యా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, ఎంపీపీ ఏ డుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ కేవిరెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకన్న, నర్సింహా రా వు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T06:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising