ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట

ABN, First Publish Date - 2022-06-26T07:14:00+05:30

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ దొంగరి వెంకటేశ్వర్లు, ఎంపీపీ గూడెపు శ్రీను అన్నారు. శనివారం బూరుగడ్డ గ్రామంలోని పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో రూ.20లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణానికి వారు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌  రూరల్‌, జూన్‌ 25: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ దొంగరి వెంకటేశ్వర్లు, ఎంపీపీ గూడెపు శ్రీను అన్నారు. శనివారం బూరుగడ్డ గ్రామంలోని పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో రూ.20లక్షలతో నిర్మించే గోదాం నిర్మాణానికి వారు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సలీమా, కీర్తి వెంకటేశ్వర్లు, ఆదెమ్మ, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గువ్వల వీరయ్య, ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌, వెంకయ్య, అజ్మతుల్లా, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T07:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising