ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-05-30T06:31:32+05:30

గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనే ప్ర భుత్వ ధ్యేయమని ఎ మ్మెల్యే చిరుమర్తి లిం గయ్య అన్నారు.

ఈదులూరులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే లింగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కట్టంగూరు, మే 29: గ్రామాల్లో మౌలి క వసతుల కల్పనే ప్ర భుత్వ ధ్యేయమని ఎ మ్మెల్యే చిరుమర్తి లిం గయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ఈదులూరు, పందెనపల్లి గ్రామాల్లో నిర్మిం చే సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణ, నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు టీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్‌ చైర్మన్‌ నూక సైదులు, ఏడుకొండలు, ఎంపీడీవో సునీత, ఎంపీవో ఫర్వేజ్‌, ఎంపీటీసీ భవాని, నకిరేకంటి నర్సింహ,  యాదయ్య, శ్రీను, నరేష్‌, నాగమణి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-30T06:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising