ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-06-25T06:44:21+05:30

దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మునీరాబాద్‌లో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చేశారు.

మునీరాబాద్‌లో దళితులకు వాహనాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

బొమ్మలరామారం, జూన్‌ 24 : దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మునీరాబాద్‌లో దళితబంధు పథకం లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చేశారు. దళితబంధు నిధులతో కొనుగోలు చేసిన యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా ఎదగాలన్నారు. గ్రామంలో 15 కుటుంబాలుండగా 11 మందికి వాహనాలను అందజేశా రు. మిగతా వారికి కూడా త్వరలో అందజేస్తామన్నారు. రానున్న రోజుల్లో రెండు వేల కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో కృ ష్ణారెడ్డి, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, వైస్‌ఎంపీపీ గొడుగు శోభాచంద్రమౌ ళి,పీఏసీఎస్‌ చైర్మన్‌ బాల్‌నర్సయ్య, ఎంపీడీవో సరిత, సర్పంచ్‌ హారిక, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోలగౌని వెంకటేశ్‌గౌడ్‌, నాయకులు తొంట సత్యనారాయణ, మన్నె శ్రీధర్‌, పొషంరెడ్డి, సర్పంచ్‌ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T06:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising