ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులు

ABN, First Publish Date - 2022-01-20T06:47:54+05:30

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ 

శాలిగౌరారం, జనవరి 19: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకే గూటి పక్షులని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని వల్లాల, ఆకారం, శాలిగౌరా రం, గురజాలలో ఏఐసీసీ లంబాడ హక్కుల వైస్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహ, ధనుంజయ, షేక్‌ ఇంతియాజ్‌, స మరంరెడ్డి, పరమే్‌షగౌడ్‌, పుల్లయ్య, అశోక్‌, లక్ష్మీనారాయణ, శేఖర్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-01-20T06:47:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising