ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం

ABN, First Publish Date - 2022-05-21T06:32:36+05:30

పెర్కకొండారంలో పాఠశాల భవన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కిషోర్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాలిగౌరారం, మే 20: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడమే ప్ర భుత్వ ధ్యేయమని ఎమ్మె ల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మం డలంలోని పెర్కకొండారం గ్రామంలో ‘మన ఊరు మ న బడి’ కార్యక్రమంలో భా గంగా పాఠశాల భవన నిర్మాణానికి ఆయన శం కుస్థాపన చేసి మాట్లాడారు. ప్ర భుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు క ల్పించనున్నట్లు తెలిపారు. ప్రభు త్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశపెట్టడంతో నిరుపేద విద్యార్థులకు కార్పొరే ట్‌ విద్య అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీ టీసీ ఎర్ర రణీల, సర్పంచ్‌ మాచర్ల మైసమ్మ, ఎంపీటీసీ పుష్పవీరభద్రం, ఎంఈ వో నాగయ్య, హెచ్‌ఎం సత్యనారాయణ, శ్రీనివాస్‌,  శేఖర్‌బాబు, సింగిల్‌విండో చైర్మన్‌ మురళి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-21T06:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising