ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-19T06:55:53+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ రాములు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న సీహెచ్‌ రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 18: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ఉపాద్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ రాములు డిమాండ్‌ చేశారు. ఉపాఽ ధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట  నిర్వహించిన ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. జీవో నెం.317త ఏర్పడిన  సీనియారిటీ, స్పెషల్‌ కేటగిరి, ఉపాధ్యాయ భార్యాభర్తల సమస్యలు పరిష్కరించాలనారు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీలపై ఉత్తర్వులు ఇవ్వాలని, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ప్రతీ నెల మొదటి తేదీనే వేతనాలు జమచేయాలని, సప్లమెంటరీ బిల్లులు జాప్యం లేకుండా మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు అనిల్‌కుమార్‌, ముత్తయ్య,లింగయ్య, సోమయ్య,బిక్షం, వెంకటేశ్వరావు, శ్రీనివాస్‌రెడ్డి, రామనర్సయ్య, దఽశరథరామారావు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-19T06:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising