ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-03-05T06:35:16+05:30

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

సదస్సులో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట అర్బన్‌, మార్చి 4: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశానికి యువశక్తి ఎంతో అవసరమన్నారు. వ్యసనాలకు బానిసై విద్యార్థులు, యువకులు శక్తిని కోల్పోవద్దన్నారు. యువతకు ప్రభుత్వం మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రగ్స్‌, గంజాయి, వంటి మత్తుపదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ నేరమని విద్యార్థులు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మోహన్‌కుమార్‌, సీఐ ఆంజనేయులు, కళాశాల డైరెక్టర్‌ కిరణ్‌, ప్రిన్సిపాల్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising