ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-07-01T06:46:50+05:30

హుజూర్‌నగర్‌లో ఈనెల 4న నిర్వహించనున్న షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌టీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు కామిశెట్టి రవికుమార్‌, మండల అధ్యక్షుడు సుతారి శ్రీనివాస్‌, రైతు సంఘం మండల అధ్యక్షుడు మర్రి రవీందర్‌రెడ్డి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ , జూన్‌ 30: హుజూర్‌నగర్‌లో ఈనెల 4న నిర్వహించనున్న షర్మిల బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌టీపీ జిల్లా ఉపాఽధ్యక్షుడు కామిశెట్టి రవికుమార్‌, మండల అధ్యక్షుడు సుతారి శ్రీనివాస్‌, రైతు సంఘం మండల అధ్యక్షుడు మర్రి రవీందర్‌రెడ్డి కోరారు. గురువారం హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు  షర్మిల పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ క్లబ్‌ ఆవరణలో షర్మిల సభ ఉంటుందన్నారు. సమావేశంలో సైదిరెడ్డి, కోటిరెడ్డి, రవి, గోవర్ధన్‌రెడ్డి, ఖలీల్‌, రాజు, మురళి, యశోద, లక్ష్మి, శైలజ, రమణ, సుభద్ర, బుచ్చమ్మ, సునీత, యాకమ్మ, నాగలక్ష్మి , అనూష, ఉపేంద్ర, రాంబాబు, విజయ్‌, రఫీ పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-01T06:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising