ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపకార వేతనానికి ఆదర్శ విద్యార్థుల ఎంపిక

ABN, First Publish Date - 2022-07-17T06:35:03+05:30

జాతీయ ప్రతిభా పురస్కారం కింద కేంద్ర ప్రభు త్వం అందించే ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనం పొందేందుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడమనూరు, జూలై 16: జాతీయ ప్రతిభా పురస్కారం కింద కేంద్ర ప్రభు త్వం అందించే ఎన్‌ఎంఎంఎస్‌ ఉపకార వేతనం పొందేందుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన పెందోటి భావన, ఇంద్రవల్లి శృతి, సపావత్‌ హారిక అనే ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున కేంద్రప్రభుత్వం ఉపకార వేతనం అందిస్తుందని ప్రిన్సిపాల్‌ రంజిత తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, సిబ్బందిని ఆమె అభినందించారు.


Updated Date - 2022-07-17T06:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising