ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2022-01-22T06:48:23+05:30

నేరేడుచర్లలో ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, జనవరి 21: నేరేడుచర్లలో ఏడు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్‌ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన జనార్దనాచారి నేరేడుచర్ల మండలం ఫత్తేపురం నుంచి మిర్యాలగూడకు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, నేరేడు చర్లలో పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తూ పట్టుకున్నారు. బియ్యాన్ని సీజ్‌ చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపార

Updated Date - 2022-01-22T06:48:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising