ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ ఎస్‌ఈకి సీఈగా పదోన్నతి

ABN, First Publish Date - 2022-04-05T05:55:43+05:30

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ పదోన్నతిపై బదిలీ అయ్యారు.

ధర్మానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు  బదిలీ

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 4 : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ ధర్మానాయక్‌ పదోన్నతిపై బదిలీ అయ్యారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఈగా ఆయన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లుగా సాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈగా ధర్మానాయక్‌ బాధ్యతలు నిర్వహించారు. 

Updated Date - 2022-04-05T05:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising