ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-08-08T05:59:45+05:30

పెండ్లిపాకల ప్రాజెక్టు భూనిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు.

సీఎంతో రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే రవీంద్ర

దేవరకొండ, ఆగ స్టు 7: పెండ్లిపాకల ప్రాజెక్టు భూనిర్వాసితులకు రూ.239కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ కోరారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ ను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెండ్లిపాకల ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేయాలని, నిర్వాసితులకు పరిహారంతోపాటు గుడితండా, హర్యతండాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుకు రూ.239కోట్లు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు.  

Updated Date - 2022-08-08T05:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising