ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్‌లో రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలం

ABN, First Publish Date - 2022-05-21T06:09:02+05:30

మండలంలోని ఎల్లారెడ్డిగూడెం శివారులోని రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లీటౌన్‌ షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, గృహాలను రెండో విడత వేలం వేయనున్నట్లు అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

నార్కట్‌పల్లి, మే 20: మండలంలోని ఎల్లారెడ్డిగూడెం శివారులోని రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లీటౌన్‌ షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, గృహాలను రెండో విడత వేలం వేయనున్నట్లు అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు భౌతిక వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. 253 ఓపెన్‌ ప్లాట్లు, 363 వివిధ కేటగిరీల్లోని గృహాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. ఓపెన్‌ ప్లాట్‌ కనీస ధర గజం రూ.7,000, గృహాలకు రూ.12,000గా నిర్ధారించినట్టు పేర్కొన్నారు.

Updated Date - 2022-05-21T06:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising