ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి సాగుపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2022-05-22T05:56:44+05:30

సాంకేతిక పరిజ్ఞానంతో పత్తి సా గుపై రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రా వు అధికారులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 21: సాంకేతిక పరిజ్ఞానంతో పత్తి సా గుపై రైతులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రా వు అధికారులకు సూచించారు. పత్తిసాగు నూతన విధానాలపై కలెక్టరేట్‌ లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తేలికపా టి నేలలు గుర్తించి పంటసాగు, పత్తి లో అధునాతన విధానాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తేలికపాటి భూములు ఉన్నాయన్నా రు.సమావేశంలో ఏడీఏలు సంధ్యారాణి, వాసు, జగ్గునాయక్‌,ఏఈవోలు, ఏవోలు,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising