ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాణ్యమైన విద్యనందించాలి

ABN, First Publish Date - 2022-08-08T05:58:02+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు పెంచి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి 

నల్లగొండ, ఆగస్టు 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి నిధులు పెంచి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో యూటీఎఫ్‌ కార్యాలయంలో విద్యారంగంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 75 ఏళ్లలో విద్యారంగంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేదన్నారు. నూతన విద్యావిధానం కాకుండా కొఠారీ విద్యా కమిషన్‌ సిఫారసులు అమలయితే శాస్ర్తీయ విధానం అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో యూఏటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాల్ల వెంకటేశం, సరళ, శ్రీనివాస్‌, అంజిరెడ్డి, మురళయ్య, నర్సింహ, వెంకన్న, రమాదేవి, అరుణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising