ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాయతీ ఉద్యోగులకు ప్రజల ఆదరణ

ABN, First Publish Date - 2022-05-23T07:23:00+05:30

నిజాయతీ ఉన్న ఉద్యోగులకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా కు బదిలీ అయిన డీఎస్పీ రఘుకు వీడ్కోలు సభ ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పంక్షన్‌హాల్‌లో పోలీసులు నిర్వహించారు.

రఘును సన్మానిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోదాడటౌన్‌, మే 22: నిజాయతీ ఉన్న ఉద్యోగులకు ప్రజల్లో ఆదరణ ఉంటుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా కు బదిలీ అయిన డీఎస్పీ రఘుకు  వీడ్కోలు సభ ఆదివారం పట్టణంలోని  ఓ ప్రైవేట్‌ పంక్షన్‌హాల్‌లో  పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కోదాడ డివిజన్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణలో రఘు విశేష కృషిచేశారన్నారు. అనంతరం రఘు మాట్లాడుతూ సీఐలు, ఎస్‌ఐ లు, కేసు పరిఽశోధనలో నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.  కార్యక్ర మం లో డీఎస్పీ మోహన్‌కుమార్‌, కోదాడ పట్టణ సీఐ నర్సింహారావు, ప్రసాద్‌, శ్రీనివాస్‌, ఆంజనేయులు, నాగార్జునగౌడ్‌, రామలింగారెడ్డి పాల్గొన్నారు.





Updated Date - 2022-05-23T07:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising