ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ మానసిక మహిళా రోగి

ABN, First Publish Date - 2022-04-05T06:20:28+05:30

అధిక మోతాదులో మాత్రలు (మందులు) మింగి ఒక మానసిక మహిళారోగి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వలిగొండ, ఏప్రిల్‌ 4: అధిక మోతాదులో మాత్రలు (మందులు) మింగి ఒక మానసిక మహిళారోగి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గోకారం గ్రామానికి  చెందిన నోముల గంగయ్య భార్య నోముల పద్మ (48) గత 10 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధ పడుతోంది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో పద్మకు చికిత్స చేయించారు. ఈ నేపథ్యంలో మార్చి 31న డాక్టర్లు సిఫారసు చేసిన మందులను అధిక మోతాదులో మింగి అపస్మారక స్థితికి వెళ్లింది. గుర్తించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌  తెలిపారు.



Updated Date - 2022-04-05T06:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising