ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-07-07T05:54:39+05:30

ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళికృష్ణ ఆరోపించా రు.

డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండటౌన, జూలై 6: ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళికృష్ణ ఆరోపించా రు. వెంటనే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశా రు. ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు-మనబడి అనే కార్యక్రమా న్ని తీసుకువచ్చి పాఠశాలలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆ దిశగా ప్ర యత్నాలు జరగడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు నేటికి పాఠ్యపుస్తకాలు, యూ నిఫాంలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డూ, అదుపు లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తుంటే అ ధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో భిక్షపతికి వి న తిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బరిగల వెంకటేష్‌, జి ల్లా సహాయ కార్యదర్శి ఇరిగి ప్రవీణ్‌, కోశాధికారి గాదెపాక సూర్యతేజ, నాయకులు   విప్లవ్‌కుమార్‌, వినయ్‌, సంశుద్దిన, తేజ, యశ్వంత, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T05:54:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising