ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుట్టుప్పల మండలం ఏర్పాటుతో తీరిన మొక్కు

ABN, First Publish Date - 2022-10-11T06:45:17+05:30

గట్టుప్పల మండలం ఏర్పాటుతో మండల సాధన సమితి కన్వీనర్‌ ఇడెం కైలాసం సోమవారం తిరుమతిలో తన మొక్కు తీర్చుకున్నారు.

తిరుమలలో తలనీలాలు సమర్పిస్తున్న ఇడెం కైలాసం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గట్టుప్పల, అక్టోబరు 10: గట్టుప్పల మండలం ఏర్పాటుతో మండల సాధన సమితి కన్వీనర్‌ ఇడెం కైలాసం సోమవారం తిరుమతిలో తన మొక్కు తీర్చుకున్నారు. మండలం సాధించేంత వరకు జుట్టు, గడ్డం తీసేది లేదని ఆయన గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మండలం ఏర్పాటుతోపాటు నూతన కార్యాలయాలు ప్రారంభం కావడంతో తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో ఆయనతోపాటు మండల సాధన సమితి నాయకుడు బీపీఎల్‌ గౌడ్‌ తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు. వారి వెంట సర్పంచ్‌ ఇడెం రోజా తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-10-11T06:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising