ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైపులు ధ్వంసమై తాగునీరు కలుషితం

ABN, First Publish Date - 2022-10-11T05:58:06+05:30

మిషన్‌ భగీరథ పైపులు ఽధ్వంసమై ఆ నీరు గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీటిలో కలిసి కలుషి తమైన తాగునీరు సరఫరా అవుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు దున్నా సతీష్‌ అన్నారు.

పైపులు ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడిగూడెం, అక్టోబరు 10: మిషన్‌ భగీరథ పైపులు ఽధ్వంసమై  ఆ నీరు గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీటిలో కలిసి కలుషి తమైన తాగునీరు సరఫరా అవుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు దున్నా సతీష్‌ అన్నారు. నడిగూడెంలోని ప్రధాన రహదారిపై మిషన్‌ భగీరథ పైపులు ధ్వంసమైన పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పైపులు ధ్వంసమై నెల రోజులు గడి చినా మరమ్మతు చేయించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. కలుషితమైన నీరుతాగి ప్రజలు రోగాల బారిన పడకముందే సమస్యను  ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో లతీఫ్‌, చిన్న కొండయ్య, కోటయ్య, గపూర్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-11T05:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising