ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటనే పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2022-05-26T06:38:06+05:30

రిజర్వాయర్‌ కారణంగా భూములు కోల్పోయిన తమకు వెంట నే పరిహారం చెల్లించాలని చర్లగూడెం నిర్వాసితులు డిమాండ్‌చేశారు.

చర్లగూడెం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న భూనిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్లగూడెం నిర్వాసితుల ధర్నా

మర్రిగూడ, మే 25: రిజర్వాయర్‌ కారణంగా భూములు కోల్పోయిన తమకు వెంట నే పరిహారం చెల్లించాలని చర్లగూడెం నిర్వాసితులు డిమాండ్‌చేశారు. రిజర్వాయర్‌ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వాసితులు చేపట్టిన ధర్నా బుధవారానికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ, వారం రోజుల్లో పరిహారం ఇస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చినా నేటికీ పరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 16రోజుల నుంచి ధర్నా చేస్తున్నా అధికారులకు పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం, పునరావాసం, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాకే రిజర్వాయర్‌ పనులు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.ధర్నాలో చర్లగూడెం ముంపు బాధితులు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T06:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising