ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ కార్యదర్శి మృతి

ABN, First Publish Date - 2022-01-18T06:25:10+05:30

మండల పరిధిలోని రామ చంద్రాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కి అంజయ్య (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అంజయ్య ఫైల్‌ ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతిపై అనుమానం ఉందని రెండో భార్య ఫిర్యాదు

గరిడేపల్లి రూరల్‌, జనవరి 17: మండల పరిధిలోని రామ చంద్రాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి జక్కి అంజయ్య (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనారోగ్య కారణాలతో  అంజయ్య సూర్యాపేట  ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం  సాయంత్రం చేరారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. అంజయ్యకు  ఇద్దరు భార్యలు ఉన్నారు. భర్త మృతిపై అనుమానం ఉందని రెండో  భార్య జక్కి నిర్మల ఫిర్యాదు మేరకు  కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ.కొండల్‌రెడ్డి తెలిపారు.





Updated Date - 2022-01-18T06:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising