ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా నృసింహుడి కల్యాణం

ABN, First Publish Date - 2022-04-10T06:24:31+05:30

రెండో యాదగిరిగుట్టగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామి వారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శనివారం శాస్రోక్తంగా నిర్వహించారు.

కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మఠంపల్లి, ఏప్రిల్‌ 9: రెండో యాదగిరిగుట్టగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామి వారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శనివారం శాస్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్సేన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన అనంతరం మాంగల్యధారణ, తలంబ్రాల తంతు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, చెన్నూరి విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తీ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-10T06:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising