ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు

ABN, First Publish Date - 2022-04-15T16:34:18+05:30

: తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో చెక్ పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ - తెలంగాణ సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ రామాపురం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని వాడపల్లి, నాగార్జున సాగర్ వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం రవాణా చేస్తున్న వాహనాలను పోలీస్, రెవిన్యూ సిబ్బంది తనిఖీ చేస్తోంది. 

Updated Date - 2022-04-15T16:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising