ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశా వర్కర్ల సేవలు మరువలేనివి: మంత్రి జగదీష్ రెడ్డి

ABN, First Publish Date - 2022-02-20T18:21:38+05:30

కరోనా నియంత్రణలో ఫ్రoట్ లైన్ వారియర్స్‌గా ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: కరోనా నియంత్రణలో ఫ్రoట్ లైన్ వారియర్స్‌గా ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశావర్కర్లకు మంత్రి స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఆశా వర్కర్ల జీతం రూ.4 వేలు మాత్రమే అని, తెలంగాణలో ఆశావర్కర్ల జీతం రూ.9,750కి పెంచామని అన్నారు. వైద్య సేవలు అందించడంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నాయన్నారు. దేశంలోనే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-20T18:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising