ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్‌

ABN, First Publish Date - 2022-09-30T06:58:07+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బేగంపేటకు చేరుకుని, ఉదయం 11.30గంటలకు యాదగిరిగుట్ట క్షేత్రానికి రోడ్డు మార్గాన చేరుకోనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బేగంపేటకు చేరుకుని, ఉదయం 11.30గంటలకు యాదగిరిగుట్ట క్షేత్రానికి రోడ్డు మార్గాన చేరుకోనున్నారు. యాదగిరిగుట్ట ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు గతంలో తమ కుటుంబం తరపున ప్రకటించిన 1కిలో 16తులాల బంగారాన్ని వైటీడీఏ అధికారులకు అందజేయనున్నారు. అనంతరం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు యాదగిరిగుట్ట కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకుంటారని సీఎంవో కార్యాలయం నుంచి యాదగిరిగుట్ట దేవస్థానానికి సమాచారమిచ్చారు.

Updated Date - 2022-09-30T06:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising