ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాద బీమా చెక్కు అందజేత

ABN, First Publish Date - 2022-12-10T01:51:30+05:30

టీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సభ్యురాలు నల్లపు సుజాత మృతి చెందింది.

సుజాత భర్త శ్రీనివాసరావుకు చెక్కు అందజేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలుకూరు, డిసెంబరు 9: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సభ్యురాలు నల్లపు సుజాత మృతి చెందింది. ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ సభ్య త్వం ఉండటంతో మంజూరైన రూ.2 లక్షల బీమా చెక్కును భర్త శ్రీనివాసరావుకు హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ జానకి కృష్ణారావు, సర్పంచ్‌ గంగాలింగయ్య, వేమూరి నాగేశ్వరరావుపాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising