ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోరోజూ పనుల అడ్డగింత

ABN, First Publish Date - 2022-05-21T06:30:36+05:30

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాం ట్‌ నిర్మాణంలో భా గంగా విష్ణుపురం నుంచి ప్లాంట్‌ వర కు నిర్మిస్తున్న రైల్వేలైన పనులను రెం డో రోజు భూనిర్వాసితులు అడ్డుకొని నిరసన తెలిపారు.

పనులను అడ్డుకుంటున్న భూ నిర్వాసితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దామరచర్ల, మే 20: యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాం ట్‌ నిర్మాణంలో భా గంగా విష్ణుపురం నుంచి ప్లాంట్‌ వర కు నిర్మిస్తున్న రైల్వేలైన పనులను రెం డో రోజు భూనిర్వాసితులు అడ్డుకొని నిరసన తెలిపారు. శుక్రవారం అధికారులు ప్లాంట్‌ వరకు నిర్మిస్తు న్న రైల్వేలైన పనులను చేపడుతుండగా రైతులు అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైల్వేలైన నిర్మాణంలో భాగంగా భూ ములు కొల్పోతున్న తమకు ఎకరాకు రూ.30 లక్షలతో పాటు ప్లాంట్‌లో కుటుంబంలో ని ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పనులు నిలిచిపోయాయి.


Updated Date - 2022-05-21T06:30:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising