ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు

ABN, First Publish Date - 2022-01-21T06:48:35+05:30

విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దామరచర్ల, జనవరి 20: విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురువారం మండలంలోని కొండ్రపోలు గ్రామశివారులో రైల్వేస్టేషన స మీపంలో జరిగింది. గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు రైల్వే విద్యుత కాం ట్రాక్టర్‌ కారు డ్రైవరుగా పనిచేస్తున్నారు. విద్యుత లైన మరమ్మతులు కొనసాగుతుండగా అటుగా వెళ్లిన ఆంజనేయులుకు విద్యుత తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది మిర్యాలగూడకు తరలించారు. పరిస్థితి మిషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించినట్లు 108 సిబ్బంది శ్రీహరి, జానకిరాములు తెలిపారు. 


Updated Date - 2022-01-21T06:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising