ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల భూములు గుంజుకొని ఇండస్ర్టియల్‌ పార్కా?

ABN, First Publish Date - 2022-01-20T06:16:35+05:30

పేద రైతుల భూములు గుంజు కొని ఏర్పాటు చేసే ఇండస్ర్టియల్‌ పార్కు ఎవరి కోసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 72లో రైతులకు కేటాయించిన అసైన్మంట్‌ భూములను రైతులు, సీపీఎం నాయకులతో కలిసి బుధవారం పరిశీ లించారు. ఈ సర్వే నెంబర్‌లో 108 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకోవాలని చూస్తే సీపీఎం ఊరుకోదని రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హె

భూములు పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుర్కపల్లి, జనవరి 19: పేద రైతుల భూములు గుంజు కొని  ఏర్పాటు చేసే ఇండస్ర్టియల్‌ పార్కు ఎవరి కోసమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం ప్రభు త్వాన్ని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని సర్వే నెంబర్‌ 72లో రైతులకు కేటాయించిన అసైన్మంట్‌ భూములను రైతులు, సీపీఎం నాయకులతో కలిసి బుధవారం పరిశీ లించారు. ఈ సర్వే నెంబర్‌లో 108 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకోవాలని చూస్తే సీపీఎం ఊరుకోదని రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఇండస్ట్రీయల్‌ పార్కులో రైతుల భూములు పోతే మండల కేంద్రంలో 65 కుటుంబాలు వీధిన పడతాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి పొతరాజు జహంగీర్‌, నాయకులు కోక్కొండ లింగయ్య, భూ నిర్వాసితులు కసిరబోయిన గోపాల్‌,బింగి కొమురయ్య, బోయిని బాలయ్య, యెల్లోజు వెంకటేశ్వర్లు, శేఖర్‌, సాయిలు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:16:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising